భార్యా,భర్తల గొడవ.. పసికందును రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి

భార్యా,భర్తల గొడవ.. పసికందును రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి

భార్యా భర్తల మధ్య గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోడ్డున పడేసింది.. వరంగల్‌ జిల్లాలో కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టింది ఓ తల్లి.. జనగామ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ.. ఏడు నెలల తన పసికందును వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు ప్రయత్నించింది.. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. అయితే, పాప ఆరోగ్యం బాగోలేక ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చానని ఆమె చెబుతోంది.. దర్యాప్తు అనంతరం శిశు సంక్షేమ శాఖ అధికారులకు పాపను అప్పగించారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story