నా మీద కేసు పెడతారని ముందే ఊహించా : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నా మీద కేసు పెడతారని ముందే ఊహించా : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారంటూ.. తనపై కేసు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. ఇలాంటివన్నీ జరుగుతాయని తాను ముందే ఊహించానన్నారు. కోర్టులో పెండింగ్‌ సివిల్ కేసును కప్పిపుచ్చేందుకు ప్రైవేట్ కేసు పెట్టారురన్నారు..

*ఆ పల్లెటూర్లో 2 ఎకరాల 83 సెంట్ల భూమి 36 ఏళ్ల కిందటి ఆస్తి..

*భూమి కోసం దిగజారి ఫోర్జరీ చేసే స్థాయి నాది కాదు- సోమిరెడ్డి

*నలుగురికి సాయం చేశాను తప్ప అక్రమాస్తుల కోసం పాకులాడలేదు..

*కేసులు పెడితే భయపడేది లేదు- సోమిరెడ్డి

*న్యాయస్థానాలపై నాకు గౌరవం ఉంది- సోమిరెడ్డి

Tags

Read MoreRead Less
Next Story