రాష్ట్రంలో ఏమిటీ రాక్షస పాలన : చంద్రబాబు
By - TV5 Telugu |10 Aug 2019 1:19 PM GMT
వైసీపీ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అంగన్వాడీ టీచర్ ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఏమిటీ రాక్షస పాలనంటూ నిలదీశారు. ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వైసీపీ కార్యకర్తలు చిన్న ఉద్యోగులను వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా టీడీపీ చూస్తూ ఊరుకోదని చంద్రబాబు స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com