మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం
By - TV5 Telugu |15 Sep 2019 11:39 AM GMT
తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్.. గాయపడ్డవారికి చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, లాంచీ మునిగిన ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. సహాయకచర్యల్లో సుమారు 140 మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఇప్పటివరకు 25 మందిని రక్షించారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com