పేలిన గ్యాస్‌ సిలెండర్‌.. 35 ఇళ్లు దగ్ధం

పేలిన గ్యాస్‌ సిలెండర్‌.. 35 ఇళ్లు దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలో మల్లికాసుల పేటలో మంటలు చెలరిగే 35 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలుతున్నాయి. ఘటానాస్థిలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులో తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు స్థానికులు. షార్ట్‌ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.

Read MoreRead Less
Next Story