రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

రైతు వద్ద నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ తహసీల్దార్‌. కర్నూలు జిల్లా సంజమాల మండల తహసీల్దార్‌ గోవింద్‌సింగ్‌ పొలం పాస్‌ బుక్‌ విషయంలో ఓ రైతు నుంచి రూ. ఐదు వేలు డిమాండ్‌ చేశాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో గోవింద్‌సింగ్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయన ఆస్తుల వివరాలపైనా విచారణ చేపట్టారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story