పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలంటే కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story