స్మార్ట్ ఫోన్ చూస్తూ రైల్వే ట్రాక్పై పడిన యువతి
By - TV5 Telugu |2 Nov 2019 1:26 AM GMT
స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లోని ఓ రైల్వేస్టేషన్లో ప్రమాదం తప్పింది. స్మార్ట్ ఫోన్లో తలమునకలైపోయిన ఓ యవతి పట్టాలపై పడిపోయింది. ట్రైన్ ఇంకా ప్లాట్ఫాంపైకి రాకముందే ఫోన్ చూస్తూ వేగంగా ముందుకు వెళ్లిపోయి పట్టాలపై పడింది. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసిన రైల్వే అధికారులు.. ఆ ప్రయాణికురాలు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు.
📱Distracted by her phone, woman walks straight onto Madrid tracks | https://t.co/N7J6EnvleV pic.twitter.com/nPo9n8wjSo
— RTÉ News (@rtenews) October 30, 2019
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com