శ్రీవారి సేవలో రాములమ్మ

శ్రీవారి సేవలో రాములమ్మ

SANTHI

సినీనటి, టీకాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి, జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ రామ్‌ శంకర్ కటారియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వేరు వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వాదం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story