తప్పు ఒప్పుకొని చంద్రబాబు రాజధానిలో అడుగు పెట్టాలి: బొత్స

తప్పు ఒప్పుకొని చంద్రబాబు రాజధానిలో అడుగు పెట్టాలి: బొత్స

botsa

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్‌ అయ్యారు. రాజధానిలో ఐదేళ్లు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం నాలుగు బిల్డింగ్‌లు 70 శాతం పూర్తి చేసినందుకు 4900 కోట్లు ఖర్చు అయ్యాయా అని నిలదీశారు. తప్పు జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్న తరువాతే రాజధానిలో అడుగుపెట్టాలని బొత్స అన్నారు. చంద్రబాబు విధివిధానాలు నచ్చకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారన్న విషయం గ్రహించాలన్నారు బొత్స.

Tags

Read MoreRead Less
Next Story