ఇసుక కోసం రెండు గ్రామాల మధ్య వివాదం

ఇసుక కోసం రెండు గ్రామాల మధ్య వివాదం

godavaగుంటూరు జిల్లాలో ఇసుక లోడింగ్‌ విషయంలో రెండు గ్రామాలకు చెందిన కూలీలు ఘర్షణకు దిగారు. కొల్లిపర మండలం అన్నవరపు లంకలో ఈ ఘటన జరిగింది. ఇసుక లోడింగ్‌ను ఇతర గ్రామాల కూలీలు చేయకూదంటూ.. అన్నవరపు లంక గ్రామానికి చెందిన కూలీలు ఘర్షణకు దిగారు. దీంతో ఇరు గ్రామాల కూలీలు కర్రలతో కొట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడే పోలీసులు ఉన్న.. ఘర్షణను నియంత్రించలేకపోయారు. పోలీసులు కేవలం వీడియోలు తీసేందుకే పరిమితమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story