పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో యుద్ధానికి సిద్ధమైన చిదంబరం

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో యుద్ధానికి సిద్ధమైన చిదంబరం

కేంద్రంపై ఎదురు దాడికి సిద్ధమయ్యారు మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌ లభించిన ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయాన్నే తన నివాసం నుంచి ఆయన పార్లమెంట్‌కు బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన నివాసానికి భారీగా చేరుకున్న కార్యకర్తలు చిదంబరానికి అనుకూలంగా.. బీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. నేరుగా పార్లమెంట్‌లోనే కేంద్రం తీరును తప్పు పట్టేందుకు సిద్ధమయ్యారు.chid

Tags

Read MoreRead Less
Next Story