బాలికను చెరపట్టిన కీచకుడు.. సహాయపడిన అతని తల్లి
By - TV5 Telugu |7 Dec 2019 3:48 AM GMT
స్నేహం ముసుగులో బాలికను చెరబట్టాడో కీచకుడు. బర్త్డే రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటూ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణం విజయవాడలోని భవానీపురంలో వెలుగులోకి వచ్చింది. నిందితుడికి అతని తల్లి సాయం చేసినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com