ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి - దేవినేని ఉమ
By - TV5 Telugu |8 Dec 2019 9:30 AM GMT
వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిపోయాయని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. తమ పాలనలో సామాన్యులపై ధరల భారం వేయలేదని అన్నారు. ఛార్జీల పెంపుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. పేదలపై మోపిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో లిక్కర్, ఇసుక, బెట్టింగ్ మాఫియా నడుస్తోందని ఉమ ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com