రివర్స్లో పాదయాత్ర చేసిన టీడీపీ నేతలు
By - TV5 Telugu |16 Dec 2019 5:48 AM GMT
ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ ఆందోళనలు కొనసాగిస్తోంది.. రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ వరకు రివర్స్లో పాదయాత్ర చేశారు. ప్రభుత్వ రివర్స్ తీరు నిరసిస్తూ.. అసెంబ్లీకి రివర్స్లోనే నడిచి వెళ్లారు. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. దీన్ని తుగ్లక్ పాలన కాక ఇంకేమంటారని ప్రరివర్స్లో-పాదయాత్ర-చేసిశ్నించారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com