రివర్స్‌లో పాదయాత్ర చేసిన టీడీపీ నేతలు

రివర్స్‌లో పాదయాత్ర చేసిన టీడీపీ నేతలు

tdp

ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ ఆందోళనలు కొనసాగిస్తోంది.. రాష్ట్రంలో రివర్స్‌ పాలన నడుస్తోందని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ వరకు రివర్స్‌లో పాదయాత్ర చేశారు. ప్రభుత్వ రివర్స్ తీరు నిరసిస్తూ.. అసెంబ్లీకి రివర్స్‌లోనే నడిచి వెళ్లారు. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. దీన్ని తుగ్లక్ పాలన కాక ఇంకేమంటారని ప్రరివర్స్‌లో-పాదయాత్ర-చేసిశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story