సీఎం ఏ రాజధానిలో ఉంటారు?: చంద్రబాబు

సీఎం ఏ రాజధానిలో ఉంటారు?: చంద్రబాబు

babu

ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తారని ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారని నిలదీశారు? మూడు రాజధానులలో మంత్రులను ఏ రాజధానిలో పెట్టబోతున్నారో చెప్పాలని అన్నారు. బినామీల పేరుతో ఆస్తుల కొనుగోలు జరిగితే చర్యలు తీసుకోండని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story