వాషింగ్టన్ డీసీలో ఘనంగా ఎన్నారైల క్రిస్మస్ వేడుకలు

వాషింగ్టన్ డీసీలో ఘనంగా ఎన్నారైల క్రిస్మస్ వేడుకలు

cri

యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ వర్జీనియా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఎన్నారైలు అమెరికాలో నిర్వహించుకున్నారు. హష్ బర్గ్ లోని లూతరన్ చర్చిలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కమ్యూనిటీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో వాషింగ్టన్ డీసీ నుంచి పెద్దసంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. క్రిస్మస్ సంబరాల్లో క్రైస్తవులతోపాటు వివిధ తెలుగు సంఘాలకు చెందిన ఎన్నారైలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. అనంతరం కీర్తలు, నాటికలను ప్రదర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story