రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ జరగకుండా చూడాలి : మాజీ ఐఏఎస్‌ అధికారి

రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ జరగకుండా చూడాలి : మాజీ ఐఏఎస్‌ అధికారి

eas-sharma

ప్రజలు కేంద్రంగా అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు.. స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపుతోనే రాష్ట్రం పురోగమిస్తుందని.. మాజీ ఐఏఎస్‌ అధికారి... ఈఏఎస్‌ శర్మ అన్నారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖకు కేటాయించడం ఆహ్వానించదగిన విషయమే అని.. అయితే ఆ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ జరగకుండా చూడాలని ఆయన సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనా నిర్ణయాలు చేసి... వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తే రాజధాని ఎక్కడున్నా ఇబ్బంది లేదన్నారు ఈఏఎస్‌ శర్మ.

Tags

Read MoreRead Less
Next Story