జగన్ ప్రకటనతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు: సీపీఎం నేత

జగన్ ప్రకటనతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు: సీపీఎం నేత

babu

రాజధానిపై జగన్ ప్రకటనతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. ఏపీకి 3 కేపిటల్స్ అంటూ ప్రకటన చేసిన ఆయనే.. అమరావతే రాజధాని అంటూ మరో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అటు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర నుంచి నిధులు తేవడంలో ఏపీ బీజేపీ నాయకులు విఫలం అయ్యారని బాబురావు విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story