జగన్ ప్రకటనతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు: సీపీఎం నేత
By - TV5 Telugu |24 Dec 2019 1:49 PM GMT
రాజధానిపై జగన్ ప్రకటనతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. ఏపీకి 3 కేపిటల్స్ అంటూ ప్రకటన చేసిన ఆయనే.. అమరావతే రాజధాని అంటూ మరో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అటు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర నుంచి నిధులు తేవడంలో ఏపీ బీజేపీ నాయకులు విఫలం అయ్యారని బాబురావు విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com