జగన్ రూపంలో ఏపీకి దరిద్రం పట్టింది: దివ్యవాణి

జగన్ రూపంలో ఏపీకి దరిద్రం పట్టింది: దివ్యవాణి

divya-vani

జగన్‌ ఈవీఎం సీఎం అని.. ప్రజాభిమానం పొందిన సీఎం కాదని టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఆరోపించారు. గత ఏడు నెలలుగా జగన్‌ రూపంలో ఏపీకి దరిద్రం పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకోని నారా భువనేశ్వరిపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాటకు ముందు వెనుక దేవుడు ఉన్నాడని చెప్పుకునే జగన్‌ కు‌.. ధైర్యముంటే తిరిగి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story