పేద విద్యార్థుల కోసం ప్రభుత్వబడుల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం: సీఎం జగన్

పేద విద్యార్థుల కోసం ప్రభుత్వబడుల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం: సీఎం జగన్

పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తెస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియం బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన మెనూ తెస్తున్నట్టు జగన్ వివరించారు. ఈ బిల్లు ఇప్పటికే ఓసారి అసెంబ్లీ ఆమోదించగా మండలి తిప్పిపంపింది. కొన్ని సవరణలు సూచించింది. వాటిని అసెంబ్లీ తోసిపుచ్చింది. పాత బిల్లుకు మరోసారి ఆమోదం తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్ మీడియం అవసరమని జగన్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story