గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు పిండ ప్రదానం
By - TV5 Telugu |19 Jan 2020 12:05 PM GMT
గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు కొంతమంది యువకులు పిండ ప్రదానం చేశారు. అమరావతి ద్రోహులుగా మారినందునే ఈ రెండు జిల్లాల మంత్రులు, MLA లకు కృష్ణానది తీరంలో ఖర్మకాండలు నిర్వహించారు. అమరావతి వినాశనాన్ని కోరుకునే ప్రజా ప్రతినిధులను రెండు వర్గాలుగా విభజించి తర్పణాలు వదిలారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com