ముప్పాళ్ల నాగేశ్వర్ రావుకు పోలీసుల నోటీసులు

ముప్పాళ్ల నాగేశ్వర్ రావుకు పోలీసుల నోటీసులు

muppalla

ఈనెల 20న అసెంబ్లీ ముట్టడికి విపక్షాలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపక్ష నాయకులకు నోటీసులు అందిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు. సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వర్‌రావు నోటీసులు అందుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story