భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్‌లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. 26న రిపబ్లిక్‌డే నాడు హైదరాబాద్‌లో జరిగే భారత్‌ మాత మహాహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు కిషన్‌రెడ్డి. దేశ సమైక్యత జాతీయ భావం పెంపొందించేలా అందరూ పాల్గొనాలన్నారాయన.

Tags

Read MoreRead Less
Next Story