భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
By - TV5 Telugu |19 Jan 2020 1:54 AM GMT
భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి హాజరయ్యారు. 26న రిపబ్లిక్డే నాడు హైదరాబాద్లో జరిగే భారత్ మాత మహాహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు కిషన్రెడ్డి. దేశ సమైక్యత జాతీయ భావం పెంపొందించేలా అందరూ పాల్గొనాలన్నారాయన.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com