ముగ్గులతో టీఆర్ఎస్ ప్రచారం జోరు
By - TV5 Telugu |15 Jan 2020 8:30 AM GMT
సిరిసిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కారు చిత్రాన్ని అద్భుతంగా వేశారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన జగన్ అనే చిత్రకారుడు, స్థానిక టీఆర్ఎస్ మహిళలతో కలిసి రెండు ఎకరాల స్థలంలో గులాబీ రంగు కారును నేలపై తీర్చిదిద్దారు. సిరిసిల్లా- వేములవాడ బైపాస్ రోడ్డులో వేసిన ఈ చిత్రాన్ని చూసేందుకు వాహనదారులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అటు టీఆర్ఎస్ అభిమానులు కారుగుర్తుపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు సిరిసిల్లవాసులు. కారు గుర్తుకే మన ఓటు అంటూ తమ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com