మైక్రోఫైనాన్స్‌ పేరుతో ఇళ్లు ఇప్పిస్తామంటూ రూ.18 లక్షలకు టోకరా

మైక్రోఫైనాన్స్‌ పేరుతో ఇళ్లు ఇప్పిస్తామంటూ రూ.18 లక్షలకు టోకరా

హైదరాబాద్‌లో మైక్రో ఫైనాన్స్‌ పేరుతో లక్షలు కాజేసిన వ్యవహరం వెలుగులోకి వచ్చింది. మైక్రోఫైనాన్స్‌ పేరుతో ఇళ్లు ఇప్పిస్తామంటూ ప్రాసెసింగ్‌ పేరుతో రూ.18 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ.. ఓ మహిళ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మోసాలకు పాల్పడుతున్న పద్మావతి విష్ణువర్థన్‌ అనే ఇద్దరిని అదుపులోకితీసుకున్నారు. వీరిపై సీసీఎస్‌తో పాటు నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story