ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: తులసిరెడ్డి

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: తులసిరెడ్డి

వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా క్షీణించాయని అన్నారు. ఇటు వంటి రౌడీరాజ్యం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తులసిరెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story