తెలంగాణాలో 9కి చేరిన కరోనా మృతులు
By - TV5 Telugu |2 April 2020 4:24 AM GMT
కరోనా దాటికి బలి అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తెలంగాణలో బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు.దీంతో తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అటు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com