వలస కూలీలకు మంత్రి హరీశ్‌రావు బియ్యం పంపిణీ

వలస కూలీలకు మంత్రి హరీశ్‌రావు బియ్యం పంపిణీ

సిద్దిపేటలో వలస కూలీలకు మంత్రి హరీశ్‌రావు బియ్యం పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున మొత్తం 104 మంది వలస కూలీలకు అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన ముండ్రాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story