వారికి జీవనోపాధి కల్పించండి: చంద్రబాబు

వారికి జీవనోపాధి కల్పించండి: చంద్రబాబు

కువైట్‌ నుంచి స్వదేశానికి వచ్చే కార్మికుల జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈమేరకు కేంద్రమంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన భారతీయులను స్వదేశానికి పంపించాడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే కువైట్ నుంచి వస్తున్న వలస కార్మికులకు‌ భద్రత, జీవనోపాధి రక్షణ కేంద్రం కల్పించాలని సూచించారు. దేశానికి రాగానే వైద్య పరీక్షలు నిర్వహించాలని చంద్రబాబు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story