అది మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి: నారా లోకేష్

అది మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి: నారా లోకేష్

అర్నబ్ గోస్వామిపై జరిగిన దాడిని ఒక్క జర్నలిస్ట్ పై జరిగిన దాడిగా చూడకూడదని.. ప్రెస్ స్వేచ్ఛపై జరిగిన దాడిగా చూడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి దంపతులపై జరిగిన దాడిపై ట్వీటర్ వేదికగా నారా లోకేష్ ఈమేరకు స్పందించారు.

"అర్నబ్ పై జరిగిన దాడి ఒక జర్నలిస్టుపై జరిగిన దాడి కాదు.. మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి. ప్రజాస్వామ్యలో ఇలాంటి దాడులు క్మిం"చరానివి. ఈ దాడిని నేను ఖండిస్తున్నా" అని లోకేష్ ట్వీట్ చేశారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ దాడిని ఖండించారు.

Tags

Read MoreRead Less
Next Story