మే31 లాక్డౌన్ పొడిగించిన కేంద్రం
By - TV5 Telugu |17 May 2020 7:41 PM GMT
లాక్డౌన్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే31 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. లాక్ డౌన్ 4.0కు సంబంధించి మార్గదర్శకాలు మరికొద్దిసేపట్లో కేంద్రం ప్రకటించనుంది. ఈసారి లాక్ డౌన్ కాస్త భిన్నంగా ఉండబోతుంది. ఇటీవల మోదీ కూడా ఈ విషయం ప్రకటించారు. కరోనాను కట్టడి చేసేందుకు.. లాక్ డౌన్ కొనసాగిస్తూనే.. మరోవైపు చితకలపడిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com