మే31 లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం

మే31 లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం

లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే31 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. లాక్ డౌన్ 4.0కు సంబంధించి మార్గదర్శకాలు మరికొద్దిసేపట్లో కేంద్రం ప్రకటించనుంది. ఈసారి లాక్ డౌన్ కాస్త భిన్నంగా ఉండబోతుంది. ఇటీవల మోదీ కూడా ఈ విషయం ప్రకటించారు. కరోనాను కట్టడి చేసేందుకు.. లాక్ డౌన్ కొనసాగిస్తూనే.. మరోవైపు చితకలపడిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story