మధ్యప్రదేశ్ గవర్నర్ బంగ్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
By - TV5 Telugu |27 May 2020 8:30 PM GMT
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గవర్నర్ హౌస్ కాంప్లెక్స్లో మరో ఇద్దరికి మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ రెండు కేసులు సోమవారం కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి ద్వారా వచ్చినట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయం భోపాల్ లో 700 నమూనాల పరీక్షించగా.. అందులో 20 కేసులు కనుగొనబడ్డాయి. ఇందులో గవర్నర్ బంగ్లాలో పనిచేసే వారు కూడా ఉన్నారు. ఈ రోగులందరినీ గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. భోపాల్ లో కరోనా కేసుల సంఖ్య 1323 కు పెరిగింది. కాగా ఇప్పటివరకు ఇక్కడ 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com