జూన్ 30 వరకు బడి లేదు..

జూన్ 30 వరకు బడి లేదు..

అసలే కరోనా వచ్చి కోలుకోలేకుండా ఉంటే.. అంఫన్ తుఫాను వచ్చి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఇప్పటికే మూతపడ్డ పాఠశాలలను జూన్ నెలాఖరు వరకు మూసే ఉంచాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసులు 4009. మరణించిన వారిసంఖ్య 283కు చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story