తెలంగాణను కలవరపెడుతున్న కరోనా.. కొత్తగా 169 కేసులు
By - TV5 Telugu |29 May 2020 11:56 PM GMT
తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 169 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2425కు చేరింది. తాజాగా నమోదైన వారిలో 100 కేసులు తెలంగాణకు సంబందించిని కాగా. వేరే దేశాల నుంచి వచ్చినవి 64 కేసులు.. అటు వలస కార్మికులకు ఐదుగురికి సోకింది. ఇప్పటి వరకూ 1381మంది డిశ్చార్జ్ అవ్వగా.. 973 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అటు, ఇప్పటి వరకూ 71 మంది కరోనాతో మరణించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com