ఈ ఏడాది చివరికి మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్

ఈ ఏడాది చివరికి మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్

ఈ ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి వస్తుందని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తుల పర్యవేక్షణ, పరిపాలన కమిషన్ తెలిపింది. వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్, బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్స్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయని తెలిపారు. ఈ టీకాను రెండువేల మందిపై పరీక్షించామని.. 2020 చివరిలో కానీ.. 2021 మొదట్లో కానీ.. మార్కెట్లోకి వస్తుందని సాసాక్ తెలిపింది. ఈ టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉందని.. చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫాం వియ్ చాట్ లో పోస్టు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story