మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 103 మంది మృతి
By - TV5 Telugu |2 Jun 2020 11:09 PM GMT
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజకు కరోనా కేసులతో పాటు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 103 మంది కరోనాతో మరణించారు. అటు, కొత్తగా 2287 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 72,300కు చేరింది. మంగళవారం 1225 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటివరకూ.. 31,333 మంది పూర్తిగా కోలుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com