ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపొద్దు: గల్లా జయదేవ్

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపొద్దు: గల్లా జయదేవ్

రాజధాని గ్రామాల్లో గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి అమరావతి గ్రామాల్లో రైతులను కలిసి మాట్లాడారు. ఒకే రాజధాని-ఒకే రాష్ట్రం అంటూ అమరావతి JAC చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగించాల్సిందేనని గల్లా జయదేవ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story