ప్రశ్నించే వారిని కేసులతో బెదిరించడం ప్రజాస్వామ్య విధానం కాదు: సీపీఐ నారాయణ
By - TV5 Telugu |18 Jun 2020 10:12 PM GMT
ప్రశ్నించే వారిని కేసుల పేరుతో బెదిరించడం ప్రజాస్వామ్య విధానం కాదన్నారు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మీడియాలో అనేక అంశాలపై చర్చలు జరుగుతాయని.. భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయని.. వాటిని ఆధారంగా చేసుకుని కేసులు పెట్టి వేధించడం సరైన విధానం కాదన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని, పత్రికా స్వేచ్ఛను నియంత్రిచడం వల్ల రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలుగుతుందని.. నారాయణ అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com