ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 451 మందికి కరోనా..

ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 451 మందికి కరోనా..

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 24 వేల 451 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 477 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8929కు చేరింది. ఈ రోజు నమోదైన కేసుల్లో 439 మంది రాష్ట్రంలోని వారు కాగా.. 34 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు.. నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారని ఏపీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అటు, ఒక్కరోజులో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 106కి చేరింది. ఇప్పటి వరకూ 4,307 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 4,516 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story