108 కొనుగోళ్లలో భారీ కుంభకోణం.. టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణలు

108 కొనుగోళ్లలో భారీ కుంభకోణం.. టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణలు

పేదవాడి ప్రాణాలు కాపాడే 108 కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు టీడీపీ సీనియర్ నేత పట్టాభి. అంబులెన్స్ కొనుగోళ్లు, నిర్వాహనలో కక్కుర్తిపడి కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. 108లో దాదాపు 307 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిని అరెస్టుచేసే దమ్ము ప్రభుత్వం వద్ద ఉందా అని ఆయన ప్రశ్నించారు. 108 నిర్వహణను హెల్త్ కమిషనర్ డిపార్ట్ మెంట్ నుంచి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్టుకు ఎందుకు మార్చారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story