108 కొనుగోళ్లలో భారీ కుంభకోణం.. టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణలు
By - TV5 Telugu |21 Jun 2020 3:26 PM GMT
పేదవాడి ప్రాణాలు కాపాడే 108 కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు టీడీపీ సీనియర్ నేత పట్టాభి. అంబులెన్స్ కొనుగోళ్లు, నిర్వాహనలో కక్కుర్తిపడి కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. 108లో దాదాపు 307 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిని అరెస్టుచేసే దమ్ము ప్రభుత్వం వద్ద ఉందా అని ఆయన ప్రశ్నించారు. 108 నిర్వహణను హెల్త్ కమిషనర్ డిపార్ట్ మెంట్ నుంచి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్టుకు ఎందుకు మార్చారన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com