ఆ ముగ్గురి సమావేశం సాధారణమైందే : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

ఆ ముగ్గురి సమావేశం సాధారణమైందే : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. కేవలం ప్రతిపక్షాల మీద మాత్రమే కేసులు పెడుతూ...సొంత పార్టీ వారిని వదిలిపెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ శ్రేణులు పెడుతున్న అసభ్య పోస్టుల సంగతేంటని నిలదీశారు...సైబర్‌ క్రైమ్ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు మాధవ్.. సుజనా చౌదరి, కామినేని, నిమ్మగడ్డ సమావేశం సాధారణమైందే అని చెప్పారు . వైసీపీ దీన్ని కావాలనే రాద్దాంతం చేస్తోందని అన్నారు మాధవ్.

Tags

Read MoreRead Less
Next Story