ప్రజావేదిక కూల్చివేసి రేపటికి ఏడాది పూర్తి
By - TV5 Telugu |24 Jun 2020 2:43 PM GMT
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేసి గురువారం నాటికి ఏడాది పూర్తైంది. సంవత్సర కాలం గడిచినా... అక్కడి స్క్రాప్ను మాత్రం తొలగించకుండా అలాగే వదిలేశారు. మరోవైపు ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏడాది గడచిన సందర్భంగా గురువారం ప్రజావేదిక ప్రదేశాన్ని మరోసారి పరిశీలించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com