తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 3940 కేసులు

తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 3940 కేసులు

తమిళనాడులో కరోనా వి‌జృంభిస్తుంది. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కేసులు సంఖ్య తగ్గటంలేదు. ఒక్క రోజులోనే 3940 కేసులు నమోదైయ్యాయని ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 82,275కి చేరింది. ఇప్పటివరకూ 45,537మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 35,656మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజుతో కరోనాతో 1,079మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story