బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టుకు హాజరైన ఉమాభారతి
By - TV5 Telugu |2 July 2020 3:59 PM GMT
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు హాజరైయ్యారు. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద కోర్టు ప్రస్తుతం 32 మంది వాగ్మూలం రికార్డు చేస్తున్నారు. అయోద్య రామమందిరం స్థలంలో బాబ్రీ మసీదు కట్టించారనే ఆరోపణలతో 1992లో కరసేనలు దానిని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ కేంద్రమంత్రి ఉమా భారతి 19వ నిందితురాలిగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వాణీ, ఎంఎం జోషి, కళ్యాణ్ సింగ్ తో పాటు మరికొందరిని విచారించాల్సి ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com