మరోసారి భారత్‌పై ఇష్టాన్ని బయటపెట్టిన ట్రంప్

మరోసారి భారత్‌పై ఇష్టాన్ని బయటపెట్టిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ పై ఉన్న అభిమతాన్ని మరోసారి వ్యక్తంచేశారు. అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని మోదీ.. అగ్రరాజ్యం ప్రజలకు, అధ్యక్షుడికి ట్విట్టర్ వేధికగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ట్వీట్ కు స్పందించిన ట్రంప్ థాంక్యూ మై డియర్ ఫ్రెండ్ అంటూ రిప్లై ఇచ్చారు. అమెరికా లవ్స్ భారత్ అని తన ఇష్ట్రాన్ని ట్విట్ట్రర్ వేధికగా తెలిపారు. మోదీ, ట్రంప్ లు ఇరుదేశాలకు అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత.. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. కాగా, బ్రిటిష్ పాలనలో ఉన్న అమెరికా 1776 జులై 4న స్వాతంత్ర్యం వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story