భారత్‌లో తొలి కరోనా టీకాకు కర్నాటకలో ట్రయల్స్

భారత్‌లో తొలి కరోనా టీకాకు కర్నాటకలో ట్రయల్స్

భారతదేశపు మొదటి కరోనా టీకా కర్నాటకలోని బెలగావిలో తొలిట్రయల్స్ నిర్వహించనున్నారు. 200 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరీక్షించడానికి సిద్ధమైయ్యారు. భారత్ బయోటెక్, ప్రముఖ వైద్యులు కలిసి ఈ టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. వారి ఆద్వర్యంలోనే క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు. ఈ ట్రయల్స్ ను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story