బీహార్ సీఎం నితీష్ కుమార్ మేనకోడలికి కరోనా

బీహార్ సీఎం నితీష్ కుమార్ మేనకోడలికి కరోనా

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనావైరస్ భారిన పడ్డారు. రెండు రోజుల కిందట ఆమెకు కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమె పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను నిర్బంధంలో ఉంచారు. ఇక ఇటీవల సీఎం అంతర్గత భద్రతా వివరాల సభ్యుడు డిఎస్పి సంతోష్ కుమార్ కు పాజిటివ్ రావడంతో.. నితీష్ కుమార్ కు కూడా కరోనా పరీక్షలు చేశారు. అయితే ఆయనకు నెగటివ్ వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story