వికాస్ దూబే కేసులో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వికాస్ దూబే కేసులో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

యూపీలో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసు సంచనలంగా మారుతోంది. వికాస్ దూబేను పట్టుకొనే పనిలో యూపీ పోలీసులు నిమగ్నమయ్యారు. వికాస్ దూబే ఆచూకీ తెలిపిన వారికి 2.5 లక్షలు రివార్డును 5 లక్షలకు పెంచారు. ఈ విషయాన్ని యూపీ అదనపు ఛీప్ సెక్రటరీ అవనీశ్ కుమార్ అవస్తి తెలిపారు. ఈ నెల 3న వికాస్ దూబే గ్యాంగ్ పోలీసులపై కాల్పులు జరిపి పరార్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులు పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకోగా.. కొంతమందిని ఎన్ కౌంటర్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story