వికాస్ దూబే కేసులో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
By - TV5 Telugu |8 July 2020 5:24 PM GMT
యూపీలో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసు సంచనలంగా మారుతోంది. వికాస్ దూబేను పట్టుకొనే పనిలో యూపీ పోలీసులు నిమగ్నమయ్యారు. వికాస్ దూబే ఆచూకీ తెలిపిన వారికి 2.5 లక్షలు రివార్డును 5 లక్షలకు పెంచారు. ఈ విషయాన్ని యూపీ అదనపు ఛీప్ సెక్రటరీ అవనీశ్ కుమార్ అవస్తి తెలిపారు. ఈ నెల 3న వికాస్ దూబే గ్యాంగ్ పోలీసులపై కాల్పులు జరిపి పరార్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులు పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకోగా.. కొంతమందిని ఎన్ కౌంటర్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com