సరిహద్దులో ఆరు వంతెనలను ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్

సరిహద్దులో ఆరు వంతెనలను ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్

జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఆరు వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రారంభించారు. అఖ్నూర్, జమ్మూ సెక్టార్లలో రూ.45 కోట్ల వ్యయంతో సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) వీటిని నిర్మించింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆరు వంతెనలను రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story